తమిళనాడు హూచ్ విషాదం తగ్గని మరణాలు…
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో జరిగిన హూచ్ విషాదంలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది, ఇప్పుడు 40కి చేరుకుందని అధికారులు తెలిపారు. 100 మందికి పైగా వ్యక్తులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని వెళ్లడించారు. ప్రాణాలతో పోరాడుతున్న వారిలో చాలా మంది దృష్టి సమస్యలతో ఫిర్యాదు చేస్తున్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన 34 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం ఉదయం ప్రకటించారు. ఈ సమస్యను పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి […]








