తాడేపల్లిగూడెం వారాహి విజయభేరీ సభలో గర్జించిన జనసేన అధ్యక్షులు…
శ్రీశైలం మల్లికార్జునుడికి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం క్రతువును వై.సీ.పీ. కావాలనే వాయిదా వేస్తూ వస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ పవిత్ర కార్యాన్ని జరిపించడంలేదని అన్నారు. తాడేపల్లిగూడెం నియోకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. దక్షిణాయనంలో ఉన్న శివుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీ గండం అని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతోనే కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు పర్యాయాలు ఏ కారణం […]

