మెజారిటీ నోటా ఓట్లు పోలైన స్థానాల్లో మళ్లి రీపోలింగ్ ను నిర్వహించాలి…
మెజారిటీ నోటా ఓట్లు పోలైన స్థానాల్లో మళ్లీ రీపోలింగ్ ను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పి.ఐ.ఎల్.పై సుప్రీంకోర్టు శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ ఇ.సి.ఐ. కు నోటీసు జారీ చేసింది. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దాం అని భారత ప్రధాన న్యాయమూర్తి సీ.జే.ఐ. ధనంజయ వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జె.బి. పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని చేపట్టడానికి ఎటువంటి […]
