టీవీ చానల్ మార్చమన్నందుకు భార్య పుట్టింటికి… భర్త ఆత్మహత్య
తమిళనాడులోని తిరువళ్లూరు కడంబత్తూరులో భార్య నాటికల (టీవీ సీరియల్స్) పిచ్చిలో పడి భర్త చావుకు కారణమయ్యింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరువళ్లూరు కగంబత్తూరులో నిషా, ఆశీర్వాదం దంపతులు కొన్నేల్లుగా నివాశముంటున్నారు. భర్త ఆశీర్వాదం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య నాటిక చూస్తుంది. ఆమె చూస్తున్న టీవీ ఛానల్ ను మార్చమని చెప్పడంతో ఆమె నిరాకించింది. దానితో వారిద్దరి మద్యా గోడవ మొదలయింది, అది పెరిగి పెద్దదవడంతో ఆ కోపంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ […]
