WhatsApp Image 2024-04-24 at 6.54.24 PM Viral

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం…

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించలేదని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లిన నిర్వాహుకులు అతడిని స్తంభానికి కట్టేసి అతి కిరాతంగా కొట్టారు. దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి వ్యాపారులు కొట్టారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసారు.

1118676-jagan Political

శ్రీ సత్యసాయి జిల్లాలో జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం…

మేమంతా సిద్దం అనేపేరుతో కొనసాగుతున్న బస్సుయాత్ర ఐదో రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రారంభమయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డికి అక్కడ ప్రజలనుంచి ఘన స్వాగతం లభించింది. జగన్‌ యాత్ర సాగిస్తుండగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం ఈస్టర్ కారణంగా ఒక రోజు విరామం తర్వాత వై.ఎస్.ఆర్.సీ. అధ్యక్షుడు సంజీవపురం నుండి బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించారు. ముదిగుబ్బ పట్టణానికి చేరుకున్న జనం మండుతున్న […]

WhatsApp Image 2024-02-06 at 1.08.54 PM Viral

చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం…???

శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ గ్రామం 44వ జాతీయ రహదారి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద గుర్తుతెలియని వాహనం చిరుత పులిని వేగంగా ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. దానితో పులికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటు వెళ్తున్న వాహనదారులు చూసి చిరుత ప్రాణాలతో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు 6:30 గంటలకు చేరుకుని గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న చిరుతను ఆటోలో చికిత్స నిమిత్తం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ […]