రూ.25 కోట్లతో సామర్లకోట రైల్వేస్టేషన్ అభివృద్ధి…
అను నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల అవసరార్థం సామర్లకోట రైల్వే స్టేషన్ ను రూ. 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో పూర్తిస్థాయిలో ఆధునీకరించుటకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రైల్వే స్టేషన్ ముందుభాగం ఆధునీకరణ, ప్లాట్ఫారాలు మార్చేందుకు, అదనపుకాలిబాట, వంతెన రెండు ఎస్క లేటర్లు, ప్రయాణికులు ఉపయోగించే ప్లాట్ఫారాలకు పూర్తిస్థాయిలో రేకుల షెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందన్నారు. అదనపు మరుగుదొడ్లు, దివ్యాంగులకు వెయిటింగ్ […]
