సామర్లకోట పట్టణంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిభిరం…
సామర్లకోట పట్టణంలో చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ వైద్యులు డా. చండలాడ అనంత పద్మనాభం రిబ్బను కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాదు కు చెందిన గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో ఒక్కో వాహనంలో రూ. 7 కోట్లు విలువచేసే అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు బస్సులను ఏర్పాటు వాటిద్వారా మహిళలు, […]









