భద్రాద్రికి తరలిన శ్రీరామ రధోత్సవ పాదయాత్ర…
వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలిపూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి పై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ… 13వ వార్షిక యాత్ర 10రోజుల్లో పూర్తి చేసి భారీ […]









