మొక్కుబడిగా జరిగిన కౌన్సిల్ సమావేశం…
సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 17 అంశాల అజెండా కేవలం 20 నిమిషాల్లోపే ముగించడంతో కౌన్సిల్ సమావేశంను మొక్కుబడిగా ముగించారు. సామర్లకోట మున్సిపాలిటీ లో కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ గంగిరెడ్డి, అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. తొలుత వైసీసీ కౌన్సిలర్ పెండ్యాల నాగలక్ష్మి జీరో అవర్ ఇవ్వాలని చైర్ పర్సను కోరారు. ఏమయిన సమస్యలుంటే సమావేశం అనంతరం తన చాంబర్ లో మాట్లాడుకుందామని చైర్ పర్సన్ చెప్పారు. కాగా అజెండాలో మొదటి అంశమయిన సీఎం […]
