కాకినాడ జిల్లాలో ఘోర విషాదం… మహిళ ధుర్మరణం…
కాకినాడ జిల్లా సామర్లకోట లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతేలియని మహిళను రైళు ఢీ కొట్టడంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధి పిఠాపురం-ఉప్పాడా ట్రాక్ పై చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ పై పరిగెత్తుతున్న సమయంలో ఆ ట్రాక్ పై ఎదురుగా వస్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తనను ఢీకొట్టడంతో ఈ ప్రమాద చోటుచేసుకుందని […]









