తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితుడు…
అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ కు ఎన్ని అర్జీలు పెట్టినా రాయచోటి మండల తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది అర్షన్ అహ్మద్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రి సులేమాన్ రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడని నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ తెలిపాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు […]
