congress-flags_1619968652 Political

అమేథీ, రాయబరేలీ రెండింటిలోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది… -కేసీ వేణుగోపాల్‌-

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ భారత కూటమిపై హర్షం వ్యక్తం చేసారు. తాము చెక్కుచెదరకుండా ఉన్నామని, విజయాన్ని సాదిస్తామని ధీమ వ్యక్తం చేసారు. మేము అమేథీ, రాయ్‌బరేలీలో గెలుస్తామని ఆయన చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల అభిప్రాయాలను చూడవచ్చని, భారత కూటమికి అన్ని అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. బీ.జే.పీ. 150 సీట్లకు మించి గెలవదని రాహుల్‌గాంధీ చెప్పడాన్ని ప్రశ్నించగా, రాహుల్‌ వద్ద గణాంకాలు ఉన్నాయని, ఆయన దేశవ్యాప్తంగా పర్యటించారని, ఆయనకు […]