WhatsApp Image 2023-12-11 at 6.35.56 PM Political

ప్రభుత్వ పతకాలపై అవగాహన సదస్సు…

రంపచోడవరం మండలంలోని ఎం.పీ.డీ.ఓ. కార్యాలయంలో ప్రభుత్వ పతకాలపై వాలింటీర్ లతో, సచివాలయం సిబ్బందితో అవగాహన సదస్సును నివ్వహించారు. ఈ కార్యాక్రమమంలో రంపచోడవరం ఎం.పీ.డీ.ఓ. హరికృష్ణ మాట్లాడుతూ…  ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహల కల్పించే భాద్యత సచివాలయం సిబ్బంది, వాలింటీర్ లపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పై ప్రజలకు అవగాహల ఎలా కల్పించాలన్నదానిపై, సచివాలయ విధివిధానాలపై అవగాహన కల్పించారు.

OIP (21) Crime

రంపచోడవరంలో వాహన తనిఖీలు…

రంపచోడవరం పోలీసులు వాహనాలను తనిఖీలు చేసారు. ఈ తనిఖీలను ఆ మండలం ఏ.ఎస్.పి. జ్గదీష్ అడహళ్లి పర్యవేక్షణలో నిర్వహించారు. సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు,ఎస్.ఐ. మోహన్ కుమార్ లు రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట వాహన తనికీలు నిర్వహించి తనిఖీ లలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన లైసన్సులు రికార్డ్స్ లేని వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి నడుపుతున్న వాహన దారుల పై కేసులు నమోదు చేశి పైన్స్ విదించారు. ఈ కార్యక్రమంలో పోలీసు […]