WhatsApp Image 2024-02-09 at 8.22.33 PM Exclusive

కాకినడలో ఎం.డీ.యూ. వాహనాల తనిఖీ…!!!

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎం.డీ.యూ. వాహనాల ద్వారా ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా పంపిణీ చేస్తున నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులో పంపిణీ చేయాలని జే.సీ. సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య వాహనదారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ పట్టణం 1వ వార్డు రమణయ్య పేట, బోట్స్ క్లబ్ ప్రాంతాల్లో ఎం.డీ.యూ. వాహనం ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, పంచదార ఇతర సరుకుల తూకం, […]