ప్రజలు కష్టలు తెలిసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి… -ఎమ్.ఎల్.ఏ. రాపాక-
సఖినేటిసల్లి మండలం అంతర్వేది గ్రమంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్.ఎల్.ఏ. రాపాక వరప్రసాదరావు ముఖ్య అతిదిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల కష్టలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. తదనంతరం ఎమ్.ఎల్.ఏ. రాపాక యువ నాయకుడు వెంకటరామ్ తో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
