రాజానగరంలో రూ.38 కోట్లతో చేపట్టనున్న ఇరిగేషన్ పనులు…
దాదాపు రూ. 38 కోట్ల రూపాయిలతో రాజానగరం నియోజరవర్గంలో ఇరిగేషన్ పనులకు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరంగపట్నం బురద కాలువకు, కోలి గ్రమం వద్ద నిర్మాణాలకు రూ. 38 కోట్ల రూపాయిలు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమతులు ఇప్పించారని ఆయన తెలిపారు. ఈ కార్యాక్రమంలో రాజానగరం నియోజరవర్గం ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, వై.ఎస్.ఆర్. […]
