రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం గోరంట్లకు ఫిక్స్…
వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ను పోటీకి దింపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సూచనప్రాయంగా తెలిపారు. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్లో ప్రకటన చేసినప్పటికీ, ఇది సిట్టింగ్ టీ.డీ.పీ. ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఫిక్స్ చేసిందని సమాచారం. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం స్థానాల్లో టీ.డీ.పీ. తో పొత్తు పెట్టుకుని […]
