maxres2 Trending News

ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎం.పీ….

రామచంద్రపురంలో అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నియోజకవర్గం కే. గంగవరం మండలం మెరకపొలం గ్రామంలో ప్రజాసేన అధ్యక్షులు, ఆదర్శ విద్యాసంస్థల అధినేత కాటే సుబ్రమణ్యం ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ వచ్చారు. ఈ సందర్బంగా మనమందరం అంబేద్కర్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొనివెల్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ […]

OIP (15) Political

వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ-జనసేనలదే విజయం… – ఆది రెడ్డి శ్రీనివాస్-

రాజమండ్రిలోని 3వ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్తుకు డ్యారెంటీ కార్యక్రమన్ని నిర్వహించారు. 2024 లో జరిగే ఎన్నికల్లో టీ.డీ.పీ. జనసేన కలిసిగట్టుగా విజయం సాధిస్తుందని రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సీటీ జనసేన ఇంచార్జ్ సర్యనారాయణ అన్నారు. ఈ సందర్బంగా డివిన్ లో ప్రతి ఇంటికీ వెళ్లి టీ.డీ.పీ మినీ మేనిఫెస్టో లో ఉన్న పథకాలను ప్రజలకు వివరించారు.

WhatsApp Image 2023-12-01 at 10.51.39 AM Crime

నకిలీ మద్యం తయారి ముఠా అరెస్టు…

నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లోనే నకిలీ మద్యం తయారుచేస్తూ ప్రభుత్వ షాప్ లకు అమ్ముతుండగా దొడ్డి జోగేశ్వర రావు సన్ ఆఫ్ రామకృష్ణ ను ఎక్సైస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియచేశారు. వారినుంచి 239 మద్యం సీసాలను సీస్ చేసినట్లు ఇంచార్జ్ సూపరింటెండెంట్ యడ్ల శ్రీలత చెప్పారు.

WhatsApp Image 2023-11-29 at 5.33.37 PM Sport

డిసెంబర్ 5,6,7 న రాజమహేంద్రవరంలో జరగనున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్…

రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ జీ.ఎం.ఆర్. పాలిటెక్నీకల్ కళాశాలలో డిసెంబర్ 5,6,7 రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్ నిర్వ హిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆయా విభాగపు అధిపతులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోని బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమానికి 33 పాలిటెక్నిక్ సంస్థల నుండి […]

IMG-20231123-WA0027 Political

వైసీపీ ఇసుక దోపిడీ పై సీ.పీ.ఐ. అందోళన…

వైసీపీ పాలనలో ఇసుక మాపియా అక్రమాలు పెట్రిగిపోతున్నాయని అదేవిధంగా ఈ మధ్యన మరల ఇసుక ధరలు పెంచారని దీనిపై భవన నిర్మాణ కార్మిక సంఘాలతో చర్చించి దశలు వారి పోరాటం చేస్తామని సీ.పీ.ఐ. అధ్వర్యంలో జిల్లా కలెక్టరెట్ లో అందోళన చేస్తామని దీనిని అన్ని వర్గాలు వారు జయప్రదం చేయాలని సీ.పీ.ఐ. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపినిచ్చారు . సీ.పీ.ఐ. జన చైతన్య యాత్ర నాలుగవ రోజు జాంపేట, లక్ష్మీవరపు పేట ప్రాంతాలలో జరిగింది . […]

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో తెరకెక్కించిన “పులివెందుల పులిబిడ్డ” చిత్రానికి సంబంధించిన ప్రచార పోస్టరును రాజమండ్రి ఎం.పీ. మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు. ఎం.పీ. నివాసం వద్ద జరిగిన పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు పేర్నపాటి విష్ణు, హీరో ప్రహ్లాద్, హీరోయిన్ ఐశ్వర్య గోల్డ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.పీ. […]

WhatsApp Image 2023-11-06 at 10.03.47 PM Trending News

అక్రిడిటేషన్ తో ప్రమేయం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అక్రిడిటేషన్‌ తో ప్రమేయం లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్లందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర పౌర సమాచార , బీ.సీ. సంక్షేమ శాఖామంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను కాకినాడ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కోరింది. రామచంద్ర పురంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పీతల అచ్యుతరామారావు, ప్రధాన కార్యదర్శి గునిపే శోభన్ బాబు, ట్రెజరర్ కోనేటి శ్రీనివాస్ రావు, ఎడ్వైజరీ కమిటీ సభ్యులు టీవీ 7 అధినేత వీది […]

OIP (5) Andhra Pradesh

రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం నవంబర్ 10 వరకు మూసివేత కొనసాగింపు…. కలెక్టర్ మాధవీలత

రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ – తూర్పు గోదావరి జిల్లా – సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లు  మరమ్మత్తులకు చేపట్టడం కోసం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాని ఆ పనులు ఇంకా జరుగుతుండడంతో నవంబర్ 10 వరకు ట్రాఫిక్ ను నియంత్రించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మరమ్మతులు దృష్ట్యా […]