మధ్య ప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడలకు వైష్ణవి సూర్య ఎంపిక…
గౌతమీ టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన వైష్ణవి సూర్య తన క్రీడా నైపుణ్యంతో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యిందని టేబుల్ టెన్నిస్ కోచ్ వి.టి.వి. సుబ్బారావు తెలియజేశారు. తను 2024 జనవరి13 నుండి 19 వరకు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో నిర్వహింపబడు 67వ స్కూల్ నేషనల్ అండర్ 19 బాలికల టేబుల్ టెన్నిస్ క్రీడల జట్టు పాల్గొనుందని తెలిపారు. ఆమె రాష్ట్రంలో జరిగిన క్రీడలో ఆడి తన నైపుణ్యంతో […]









