WhatsApp Image 2024-02-20 at 4.15.21 PM Exclusive

వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు […]

maxresdefault Political

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ…

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట జేగురుపాడు జగనన్న కాలనీలో విద్యుద్దీకరణ కొరకు రూ. 3.58 కోట్ల రూపాయలతో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కడియం సుబ్బారావు పేటలో రూ. 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యి కేంద్రాన్ని ప్రారంభించారు. కడియంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ మల్టీపర్పస్ పనులను ప్రారంభించారు. […]

OIP (17) Exclusive

ధవలేశ్వరం బ్యారేజ్ మరో 5రోజులు ట్రాఫిక్ మళ్లింపు…!!!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిదిలో ఉన్న ధవలేశ్వరం బ్యారేజ్ యొక్క మరమత్తు పనుల కోసం ఈ నెల 10వ తేదీ వరకూ ట్రాఫిక్ ను మళ్లించిన విషయం తెలిసిందే. అయితే పనులు పూర్తి కానందున మరో 5 రోజులు పొడిటించి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ను మళ్లించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పరిశర ప్రాంత వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని […]

WhatsApp Image 2024-02-07 at 8.19.21 PM Crime

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు స్వాధీనం…!!!

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులు బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న బజాజ్ మాక్సిమా ఆటో  నెం. AP39 V 9391 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆ […]

WhatsApp Image 2024-02-06 at 3.32.27 PM Exclusive

లాల్ నీల్ ఐక్యతతోనే దళిత హక్కులు పరిరక్షిణ….

కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు దళిత జాతి కోసం పోరాడే దళిత సంఘాలు లాల్ నీల్ ఏకమై పోరాడినప్పుడే దళిత హక్కులు పరిరక్షించబడతాయని ప్రముఖ న్యాయవాది బార్ మెంబర్ ముప్పాల సుబ్బారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం రాజమండ్రి కోర్టు ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి డి.హెచ్.పి.ఎస్. రాష్ట్ర డైరీను సుబ్బారావుతో పాటు దళిత హక్కుల పోరాట […]

WhatsApp Image 2024-01-30 at 5.36.17 PM Viral

యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి… లేకుంటే…???

రాష్ట్ర వ్యాప్తంగా వి.వో.ఏ. మూడు సంవత్సరాల కాల పరిమితి 64 జీవోలు సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే తప్పని పరిస్థితిలో సమ్మెలోకి వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్పీలు యానిమేటర్ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం యూనియన్ అధ్యక్షురాలు ఎం. శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపాక మధు, ఎం. శ్రీదేవి మాట్లాడుతూ… ఎలాంటి […]

WhatsApp Image 2024-01-30 at 5.02.03 PM Viral

డా. పద్మలతకు సీనియర్ మెంబర్ అసోసియేషన్ అవార్డ్…

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ మోస్ట్ ఔట్ స్టాండింగ్ లేడీ (సీనియర్ మెంబర్ అసోసియేషన్) అవార్డు విన్నర్ గా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, శ్రీలత ఆసుపత్రి అధినేత, జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు, డాక్టర్ అనుసూరి పద్మలత నిలిచారు. విజయవాడలో జరిగిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమినీ సమావేశంలో ఈ అవార్డును డాక్టర్ పద్మలత అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమెను ఘనంగా సత్కరించి అవార్డును అందచేశారు. కార్యక్రమంలో […]

WhatsApp Image 2024-01-25 at 12.20.01 PM Political

రాజమండ్రి పరిసర ప్రాంతాలను పర్యటించిన మంత్రి…

వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ 18 వార్డులో ఉన్న కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి తదితర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు పనిచేయాలి సూచించారు. తదనంతరం అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన […]

OIP (3) Political

రాజమండ్రి లో జనసేన పార్టీ నాయకుడికి స్వాగతం…

రాజానగరం లో జనసేన పార్టీ ఇంన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ కు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో కలిసి ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జనసేనా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని రాజమండ్రి వచ్చిన ఆయన్ని పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానిచ్చారు. తదనంతరం ఆయన వారిని కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా […]

YSRCP-MP-Ragurama-krishnamr Political

రఘురామ కృష్ణంరాజుకు రాజమండ్రి ఘన స్వాగతం…

భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎం.పీ.) పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ను రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో జనసేన, టీ.డీ.పీ. శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా అయనకి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్, ఆవ భూముల పోరాట సమితి అధ్యక్షులు అడపా శ్రీనివాస్, తదితరులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు.