odisha Exclusive

జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలు తెరిచిన ఒడిశా సీ.ఎం. …

కొత్తగా ఎన్నికైన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పూరీలోని మెగా టెంపుల్‌లో జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ గురువారం భక్తుల కోసం నాలుగు ద్వారాలు తెరిచారు. ముఖ్యమంత్రి, పూరీ ఎం.పీ. సంబిత్ పాత్ర, బాలాసోర్ ఎం.పీ. ప్రతాప్ చంద్ర సారంగి మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జగన్నాథ ఆలయంలో పరిక్రమ నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం మాఝీ మీడియాతో మాట్లాడుతూ… కేబినెట్ సమావేశంలో జగన్నాథ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరవాలని మేము […]