పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం… తండ్రీ కొడుకులు స్పాట్ డెడ్…
బుధవారం జలంధర్లోని మక్సుదాన్ కూరగాయల మార్కెట్ సమీపంలో వేగంగా వస్తున్న టిప్పర్ ట్రక్కు ఒక మోటార్సైకిల్పైకి దూసుకెళ్లింది. బైకు మీద వెళ్తున్న 42 ఏళ్ల వ్యక్తి, అతని 16 ఏళ్ల కుమారుడు చనిపోయారు. బాధితులు జస్వీర్ సింగ్, అతని కుమారుడు కర్మన్ జిల్లాలోని హెరాన్ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారు గురువారం జరగాల్సిన బంధువుల వివాహానికి కూరగాయలు కొనడానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో వేగంగా వచ్చిన […]


