అభివృద్ధి-సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం… -నాదెండ్ల మనోహర్-
ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు. రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి […]
