అమాంతం కుప్ప కూలిన భవనం…
దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతముయిన పుదుచ్చేరిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల అపార్ట్ మెంట్ కూలిపోయింది. స్థానిక అట్టుపట్టి ప్రాంతంలో కాలువ పనులు చేయడానికి దానికి సంబందిత అధికారులు గోతులు త్రవ్వడం ప్రారంభించారు. అయితే దాని వలన అక్కడున్న నేల గుల్లబారిపోయి ఆ బిల్డింగ్ అమాంతం ఒరిగి కిందకు పడిపోయింది. ఆ ప్రమాదంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యి అక్కడనుంచి దూరంగా పరిగెత్తారు. అదృష్టవ శాతం అంతకముందే అందులో నివాసముంటున్న వారు బయట్లికి రావడం […]
