WhatsApp Image 2024-02-16 at 4.20.12 PM Political

దొంగ ఓట్లుపై ఆధారపడుతున్న ద్వారంపూడి… -కొండబాబు-

వై.సీ.పీ. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు కొండబాబు ఆరోపించారు. కాకినాడ సిటీ నియోజవర్గం సంబంధించి ఓటర్ ముసాయిద జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై వనమాడి కొండబాబు శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆధారాలతో కూడుకున్న వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం సాగిస్తున్న అరాచక విధ్వంసక […]