Untitled Odisha

జూన్ 4న ఒడిశాలో బి.జె.డి. గడువు ముగుస్తుంది… -ప్రధాని మోదీ-

2000 నుండి ఒడిశాలో అధికారంలో ఉన్న బి.జె.డి. ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే నాటికి పార్టీ పాలన గడువు జూన్ 4తో ముగుస్తుందని అన్నారు. శాసనసభతో పాటు లోక్‌సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఒక రోజులో రెండు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… తదుపరి ముఖ్యమంత్రి బీ.జే.పీ. కి చెందిన వారని అన్నారు. బీ.జే.పీ. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మా హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. బి.జె.డి. గడువు తేదీ జూన్ […]