bjp Political

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఇన్‌ఛార్జ్‌ల నియామకం…

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. సోమవారం,పార్టీ మహారాష్ట్రకు ఇన్‌ఛార్జ్‌లుగా మరియు కో-ఇన్‌చార్జ్‌లుగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ మరియు అశ్వనీ వైష్ణవ్‌లను నియమించగా, హర్యానాకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు త్రిపుర నుండి శాసనసభ్యుడు బిప్లబ్ దేబ్‌లను నియమించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ బీ.జే.పీ. పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. బీ.జే.పీ., ఎన్‌.సి.పి., శివసేన యు.బి.టి. లతో […]

WhatsApp Image 2024-04-14 at 4.59.30 PM Political

కోడి కత్తి డ్రామాను మరోసారి తలపిస్తున్నాయని… -బీ.జే.పీ.-

మేమంతా సిద్ధం పేరుతో వైయస్సార్ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి విజయవాడలో ఉండగా రాయి తగిలి ఆయన నుదుటిపై గాయమయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై వస్తున్న వార్తలు తదుపరి పరిణామాలు కోడి కత్తి డ్రామాను మరోసారి తలపిస్తున్నాయని బీ.జే.పీ. పార్టీ సీనియర్ నేత నరసాపురం ఇన్చార్జి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఐ ప్యాక్ ఎన్నికల వ్యూహ కర్తగా పని […]