లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల…
వచ్చే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాహుల్ గాంధీతో సహా 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేయనున్నారని వెళ్లడించింది. ఈ జాబితాలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, సీనియర్ నేత కే.సి. వేణుగోపాల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ జాబితాలో రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్ […]









