BB1iHhTo Political

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల…

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాహుల్ గాంధీతో సహా 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేయనున్నారని వెళ్లడించింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, సీనియర్ నేత కే.సి. వేణుగోపాల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ జాబితాలో రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్ […]

OIP (6) Political

ఫరూక్ సాహిబ్ మాతో చర్చించి ఉండవలసింది…!!! -మెహబూబా ముఫ్తీ-

కాశ్మీర్‌ లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పి.డి.పి. తో సీటు భాగస్వామ్యాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్‌.సి. నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనితో పి.డి.పి. నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ… ఇది పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ పి.ఎ.జి.డి. కి పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమితో సంప్రదించిన తర్వాత తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడంపై నిర్ణయం తీసుకుంటుందని ముఫ్తీ చెప్పారు. మాకు పార్లమెంట్ సీట్ల కంటే ఐక్యత ముఖ్యం మా గుర్తింపుపై […]

pilliananthalakshmi-20-1513748876 Political

ఔను… వారిద్దరూ ….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడడమే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ తెలుగు దేశం ,జనసేన పార్టీల కలయిక లో ఏర్పడ్డ పొత్తును స్వాగతించి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఫంతం నానాజీ కి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి తెలిపారు. గురువారం ఆయన నివాసంలో జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తో కలిసి ఏర్పాటు చేసిన […]

7bgt4image1 Political

రాహుల్ గాంధీ అమేథీ అభ్యర్థిత్వంపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు…

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాల మధ్య స్మృతి ఇరానీ ఎన్నికలకు ముందే అమేథీ నుంచి ఓటమిని ప్రకటించినట్లు తేలిందని వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి ఒంటరిగా పోటీ చేయాలని రాహుల్‌ కు సవాల్‌ విసిరిన ఆమె.. కాంగ్రెస్‌ అధినేత్రికి దమ్ము, ధైర్యం ఉంటే మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ లేకుండా పోటీ చేయాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎం.పీ. జైరాం రమేష్ స్పందిస్తూ… స్మృతి ఇరానీ ఏం […]

WhatsApp Image 2024-03-07 at 4.55.49 PM Political

ఎన్నికల ప్రచారంలో దాడిశెట్టి తనయుడు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవ్వడంతో అన్ని పార్టీ వర్గాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అదేంవిదంగా వై.సీ.పీ. పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ తుని పట్టణంలో 25 వ వార్డు లోని రామ కృష్ణ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చైర్ మెన్ ఏలూరు సుధారాణి, నియోజవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి వెళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ […]

BB1jslfo Viral

సస్పెన్షన్‌కు గురయిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

రాష్ట్ర బడ్జెట్‌ చర్చలపై మాట్లాడేందుకు స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ఎక్కువ సమయం నిరాకరించడంపై ట్రెజరీ బెంచ్‌లు మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో పంజాబ్ అసెంబ్లీలో రచ్చ సాగింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా తన ప్రసంగాన్ని పూర్తి చేయడానికి అనుమతించాలని స్పీకర్‌ను కోరుతూ కాంగ్రెస్ సభ్యులు సభ వెల్‌లోకి దూసుకెళ్లడంతో, సంధ్వన్ అబోహర్ ఎమ్మెల్యే సందీప్ జాఖర్ మినహా సభలో ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులందరి పేర్లను పేర్కొని, మిగిలిన […]

OIP (2) Political

అమిత్ షాతో చంద్రబాబు భేటీ…

భారత జనతా పార్టీతో పొత్త పై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఢిల్లీ చేరుకొన్న తరువాత రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారని తెలిపారు. పొత్తు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏ.పీ. లోని బీ.జే.పీ. నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజుతో  జే.పీ. నడ్డా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. టీ.డీ.పీ. […]

WhatsApp Image 2024-03-07 at 8.58.56 AM Political

ఎన్నికల బరిలో …ఇండిపెండెంట్‌గా…

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు వైకాపా అభ్యర్థి అయితే ఓటమి ఖాయం …. సీటు కోల్పోవడం పై అధిష్టానం ఆలోచన చేయాలి…. నిస్వార్థ సేవలు అందిస్తూ నియోజక వర్గం ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న తన అభ్యర్థనను పరిశీలించాలని రమ్య హాస్పిటల్ అధినేత,పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ పితాని అన్నవరం వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ మిధిన్ రెడ్డికి కాకినాడ రూరల్ నియోజక వర్గ ప్రజల […]

th (1) Political

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీ.ఏ.ఏ. రద్దు చేస్తాం… -పవన్ ఖేరా-

లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం 2019 రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా బుధవారం నొక్కి చెప్పారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. గౌహతిలో విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ… 1971 నాటి కట్-ఆఫ్ తేదీ అస్సాంకు పవిత్రమైనది అని అన్నారు. అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుండి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు […]