జనసేనాలోకి బారీగా చేరికలు…
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. యు. కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాలలోని వివిధ గ్రామాల నుంచి, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల నుంచీ 225 మందికి పైగా ప్రముఖులు, వై.సీ.పీ. కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.సీ.పీ. రాక్షస పాలన అంతం అవ్వడానికి […]









