WhatsApp Image 2024-04-27 at 3.06.40 PM Political

అమలపురంలో ఇండియా కూటమి ఆత్మీయ సమావేశ్…

అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలపురంలో శనివారం ఇండియా కూటమి స్థానిక సామ్రాట్ హోటల్ నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమిలో భాగ స్వాములైన కాంగ్రెస్, అమ్ ఆద్మీ వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందని కూటమి నేతలు తెలిపారు. జిల్లాలో తామంతా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నామని వారు వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ […]

WhatsApp Image 2024-04-27 at 11.40.51 AM Political

రాజమండ్రి విమానాశ్రయంలో మెగా హీరోకు ఘన స్వాగతం…

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుఫున ప్రచారం చేసేందుకు విచ్చేసిన ప్రముఖ మెగా సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ కి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు ధర్మేంద్ర, ఏడిద బాబీ నేతృత్వంలో అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి గజమాలతో ఆయకు స్వాగతం పలికారు. వరుణ్ తేజ్ గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 […]

31b34f07-narendra-modi-ap.webp Political

కాంగ్రెస్ హిందువుల పట్ల పక్షపాతం చూపుతోంది…. -నరేంద్ర మోదీ-

హిందువుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీ.వీ.పీ.ఏ.టీ. కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మోదీ స్పందించారు. బీహార్‌లోని అరారియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… పార్టీకి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రకటించారు. ఆయన బీజేపీని విషం అని కూడా అన్నారు. మతంతో సంబంధం లేకుండా మన దేశంలోని వనరులపై మొదటి హక్కు […]

WhatsApp Image 2024-04-27 at 8.49.20 AM Political

అనపర్తిలో టీ.డీ.పీ. కి భారీ షాక్…

తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో టీ.డీ.పీ. కి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీ.డీ.పీ. నాయకులు ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీ.జే.పీ. లోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్భంగా ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పార్టీ భలోపేతానికి మనమందరం కృషి చేయాలని సూచించారు.

maxresdefault (10) Political

రాజమండ్రి రూరల్ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుడడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ రాజమండ్రి ఎం.పీ. అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో కలిసి బొమ్మూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ… వై.సీ.పీ. సంక్షేమ పదకాలతో ప్రజాల్లో ఆదరణ పొందిదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వై.సీ.పీ. యే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ […]

UP-CM-Yogi-Adityanath-2 Exclusive

మైనారిటీలు గొడ్డు మాంసం తినే హక్కు కోరుకుంటున్నారు… -యోగి ఆదిత్యనాథ్-

మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ వ్యక్తులు ఆవులను కసాయిల చేతికి అప్పగించాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మొరాదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ… పార్టీ మైనారిటీలకు తమకు నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటోందని, అంటే వారు గోహత్యను అనుమతించడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. సంభాల్ లోక్‌సభ స్థానానికి బీ.జే.పీ. అభ్యర్థి పరమేశ్వర్ లాల్ సైనీ నిర్వహించిన ర్యాలీలో […]

f9eedddb-6b9e-46f2-ae7b-b3e605cd7616 Political

రేపు పిఠాపురంలో మెగా హీరో ఎన్నికల ప్రచారం…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ… వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి […]

rahul-gandhi-1546404663 Political

ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ మాటల దాడి…

కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాలలో భయాందోళనలకు లోనయ్యారని, వేదికపై కన్నీళ్లు కూడా పెట్టారని ఆరోపించారు. ప్రధాని భయపడుతున్నారని వారసత్వ పన్ను, సంపద పునర్విభజన వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే, వారసత్వ పన్నుపై కాంగ్రెస్ వాగ్దానంపై గాంధీజీ ని మోదీ తప్పుబట్టారు. మీరు ప్రధాని ప్రసంగాలు విన్నారు. ఆయన భయపడుతున్నారు. వేదికపై కన్నీరు పెట్టుకునే అవకాశం […]

OIP (56) Exclusive

మెజారిటీ నోటా ఓట్లు పోలైన స్థానాల్లో మళ్లి రీపోలింగ్ ను నిర్వహించాలి…

మెజారిటీ నోటా ఓట్లు పోలైన స్థానాల్లో మళ్లీ రీపోలింగ్ ను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పి.ఐ.ఎల్.పై సుప్రీంకోర్టు శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ ఇ.సి.ఐ. కు నోటీసు జారీ చేసింది. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దాం అని భారత ప్రధాన న్యాయమూర్తి సీ.జే.ఐ. ధనంజయ వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జె.బి. పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని చేపట్టడానికి ఎటువంటి […]

OIP (55) Political

సుప్రీంకోర్ట్ వీ.వీ.పీ.ఏ.టీ. తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన…

ఈ.వీ.ఎం., వీ.వీ.పీ.ఏ.టీ. కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. భారత రాజ్యాంగాన్ని ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. బీహార్‌లోని అరారియాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మాజీ పాలనలో బూత్ క్యాప్చర్ చాలా సాధారణం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్ ముస్లింలను ఓబీసీ కోటా కిందకు తీసుకురావాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు. ఈ.వీ.ఎం. లను తొలగించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి భారత […]