కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం… -బీ.జే.పీ.-
కాకినాడ పార్లమెంటుతో సహా ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపు తద్యమని, ఏ అసెంబ్లీ నియోజకవర్గం లోను మెజారిటీ 50 వేల ఓట్లు కు తగ్గదని మెజారిటీ ఇంకా పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తామని బీ.జే.పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి, బీ.జే.పీ. కాకినాడ పార్లమెంటు సమన్వయకర్త యార్లగడ్డ రామ్ కుమార్, నరసాపురం నియోజకవర్గం బీ.జే.పీ. ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదింవారం ఉదయం 11:30 గంటలకు స్థానిక ట్రెజరీ కాలనీలో […]








