WhatsApp Image 2024-04-30 at 10.57.22 AM Political

తాడేపల్లిగూడెం వారాహి విజయభేరీ సభలో గర్జించిన జనసేన అధ్యక్షులు…

శ్రీశైలం మల్లికార్జునుడికి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం క్రతువును వై.సీ.పీ. కావాలనే వాయిదా వేస్తూ వస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ పవిత్ర కార్యాన్ని జరిపించడంలేదని అన్నారు. తాడేపల్లిగూడెం నియోకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. దక్షిణాయనంలో ఉన్న శివుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవీ గండం అని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతోనే కార్యక్రమాన్ని ఇప్పటికి రెండు పర్యాయాలు ఏ కారణం […]

narendra-modi-tour-2023061035070_202404730591 Political

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ…

మూడో విడత లోక్‌సభ ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత నెలలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించి తమ ప్రతిష్టాత్మకమైన 370 సీట్లను సాధించాలని బీ.జే.పీ. భావిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇదిలా ఉంటే మోడల్ […]

IMG-20221010-WA0102 Political

నరేంద్ర మోదీ పై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ…

బీ.జే.పీ మిత్రపక్షమైన జే.డీ. కి చెందిన లోక్‌సభ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఏ.ఐ.ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ… ప్రజ్వల్ రేవణ్ణ చేస్తున్న అకృత్యాలు ప్రధాని మోదీకి తెలుసునని, ఇప్పటికీ ఆయన కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారని , తాను ముస్లిం మహిళల సోదరుడినని నరేంద్ర మోదీ […]

OIP (6) Exclusive

ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. పాలనకు రోజులు వచ్చాయి… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీకి రోజులు దగ్గర పడ్డాయని టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ధోనే జిల్లాలోని జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఐదేళ్ల పాలనలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టు కట్టారా, ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని […]

WhatsApp Image 2024-04-30 at 6.41.14 AM Exclusive

వై.సీ.పీ. ఓడిపోవడం ఖాయం… -జనసేన పార్టీ అధ్యక్షులు-

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేది జనసిన, టీ.డీ.పీ., బీజేపీ కూటమి ప్రభుత్వమేనని వై.సీ.పీ. ఓడిపోవడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. వై.సీ.సీ. ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేసే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిఠాపురం తెలుగు దేశం ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ లోక్ సభ ఎన్.డి.ఏ. […]

WhatsApp Image 2024-04-29 at 8.20.43 PM Political

వారిని నమ్మితే భవిష్యత్తు అంధకారమే…. -సీ.ఎం. జగన్-

చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం అంబేద్కర్ కొనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో సీ.ఎం. జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. […]

maxresdefault Political

ఇండోర్ లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది…!!!

ఇండోర్ లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పార్టీ అనిశ్చిత మార్గంలో పడింది. ఓటింగ్‌కు రెండు వారాల ముందు నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ రేసు నుండి తప్పుకున్నారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు బీ.జే.పీ. ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఇండోర్ స్థానానికి నామినేషన్లు ఏప్రిల్ 25న ముగిశాయి. ఈ నియోజకవర్గంలో మే 13వ తేదీన నాల్గవ దశలో […]

OIP (1) Political

రాజాం నియోజక వర్గానికి అడ్ హక్ కమిటీ నియామకం…

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమన్వయం కోసం అడ్ హక్ కమిటీ నియమిస్తూజనసేన అధినేత పవన్ కళ్యాన్ నిర్ణయం తీసుకున్నారు. రాజాం నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న ఎన్ని రాజు, రేగిడి ఆమదాలవలస మండలాధ్యక్షుడు శానపు అప్పల్నాయుడులను తొలగించడమైనదని వెళ్లడించారు. ఆ నియోజకవర్గానికి యు.పి. రాజు, సైలాడ జగదీష్, రెడ్డి బాలమురళీకృష్ణ, గొర్లే గోవిందరావు కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు.

facebook_amit-shah_r_071319065937 Exclusive

రాహుల్ గాంధీ రిజర్వేషన్ ట్వీట్‌ పై అమిత్ షా వ్యాఖ్యలు…

దళితులు, వెనుకబడిన తరగతులు మరియు గిరిజనుల రిజర్వేషన్లను బీ.జే.పీ. లాక్కోవాలని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను తిప్పికొడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై తీవ్ర దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నిరాధారమైన అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లుగా ఈ దేశంలో బీ.జే.పీ. ప్రభుత్వం నడుస్తోంది, రెండుసార్లు పూర్తి మెజారిటీ వచ్చిందన్నారు. రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశ్యం బీ.జే.పీ. కి ఉంటే ఈ పాటికి జరిగి ఉండేదని […]

th (1) Political

బీ.జే.పీ. కంచుకోట కర్ణాటకలో ప్రధాని మోదీ ప్రచారం…

భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఈ లోక్‌సభ ఎన్నికలు కర్నాటక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైన పోరుగా పరిగణించబడింది. గతంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక, దక్షిణ భారతదేశంలో బీ.జే.పీ. కి అత్యంత ముఖ్యమైన రాష్ట్రమని చెప్పవచ్చు. మోడీ ఏప్రిల్ 28 న ఉత్తర కర్ణాటక ప్రాంతంలో బెలగావి, ఉత్తర కన్నడ, దావణగెరె మరియు బళ్లారిలో నాలుగు బ్యాక్ టు బ్యాక్ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను 14 లోక్‌సభ […]