shah_kejriwal Political

ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్‌ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీ.జే.పీ. …

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ ను నాశనం చేసేందుకు బీ.జే.పీ. ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆప్ పెద్దగా ఎదగాలని, తమకు సవాలుగా మారాలని బీజేపీ కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ యొక్క పెద్ద నాయకులను అరెస్టు చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో AAP యొక్క బ్యాంకు ఖాతాలు కూడా స్తంభింప చేసే ప్రయత్నాలు చేస్తారన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆప్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని […]

NaveenPatnaik Political

నవీన్ పట్నాయక్ 6వ సారి సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు…

సుందర్‌గఢ్ లోక్‌సభ స్థానం నుండి బీ.జే.డీ. అభ్యర్థి దిలీప్ టిర్కీ జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారం మే 18తో ముగిసిందని, పార్టీ, ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని అన్నారు. ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్‌ను ఆరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిందని, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రజల నుండి చాలా సానుకూల స్పందన వచ్చిందన్నారు. బీ.జే.డీ. పోటీ చేసినప్పటి నుంచి సుందర్‌గఢ్ నియోజకవర్గంలో రూర్కెలా, రఘునాథ్‌పాలి అనే రెండు […]

5f6cabcdfc59b4272b945dd2939ffcff Political

నేడు జార్ఖండ్‌లోని ఘట్‌శిలలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ…

నేడు జార్ఖండ్‌లోని ఘట్‌శిలలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అయితే ప్రధాని సభకు సంబందించి భద్రతను పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ర్యాలీ జరిగే ప్రదేశమైన మౌభందర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో భద్రతా ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరిలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిషోర్ కౌశల్, తూర్పు సింగ్‌భూమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతిష్టాత్మకమైన జంషెడ్‌పూర్ లోక్‌సభ స్థానానికి మే 25న ఎన్నికలు […]

OIF (2) Political

బిభవ్ కుమార్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన…

ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా నేడు న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మే 13న సి.ఎం. నివాసంలో పార్టీ ఎం.పీ. స్వాతి మలివాల్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం అర్థరాత్రి స్వాతి మలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే […]

facts-about-Indian-prime-minister-Narendra-Modi Political

లోక్‌సభ స్థానంలో ఆరుగురు అభ్యర్థులపై పోటీ చేయనున్న మోదీ…

ఉత్తరప్రదేశ్‌లో జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో, చివరి దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి లోక్‌సభ స్థానంలో ఆరుగురు అభ్యర్థులపై పోటీ చేయనున్నారు. పూర్వాంచల్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జరిగే 7వ దశ పోలింగ్‌లో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడో దశలో 13 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 317 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు యూ.పీ. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా శనివారం తెలిపారు. నామినేషన్ల […]

whatsapp_image_2023-07-08_at_17.23.43-sixteen_nine Political

బీ.జే.పీ. లో చేరిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే…

ఉంఛహార్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మనోజ్ పాండే రాయ్‌బరేలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా బీ.జే.పీ. లో చేరారు. రాయ్‌బరేలీ, అమేథీ నుండి పార్టీ అభ్యర్థులు, దినేష్ ప్రతాప్ సింగ్, స్మృతి ఇరానీలకు మద్దతుగా పిలుపునిచ్చిన ర్యాలీలో అతను తరువాత షాతో వేదిక పంచుకున్నాడు. రాయ్‌బరేలీ, అమేథీలలో మే 20న పోలింగ్ జరగనుంది. SP మాజీ చీఫ్ విప్‌గా ఉన్న పాండే ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో బీ.జే.పీ.కి […]

maxresdefault Political

జనసేనకు టీమ్ అట్లాంట సేవలు అభినందనీయం… -పవన్ కళ్యాన్-

ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వాటికి మద్దతుగా టీం అట్లాంటా జనసేన అందించిన సేవలు ప్రశంసనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాన అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీం అట్లాంటా జనసేన గత కొన్ని సంవత్సరాలుగా విరాళాలు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా పార్టీకి అవసరమైన వివిధ పరికరాలు సమకూర్చడంలో ముందుండి తోడ్పాటు అందించారన్నారు. అదే విధంగా పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో వారు గణనీయమైన సేవలు అందించారని తెలిపారు. నా సేన నా […]

OIP Political

ప్రజలే మోదీకి సవాల్ విసురుతున్నారు… -ప్రశాంత్ కిషోర్-

ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలే సవాల్ విసురుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ సవాల్ విసరడంలేదన్నారు. మోదీ అజేయుడు కాడని, ఈ ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారన్నారు. ఆయన్ను ప్రతిపక్షాలు సవాల్ చేసినా చేయకున్నా ప్రజలు ఆయనకు సవాల్‌ విసిరారని ఒక ఇంటర్వ్యూలో కిషోర్ అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండవచ్చు కానీ ప్రభుత్వ వ్యతిరేకత బలహీనంగా ఉండదన్నారు. 60 కోట్ల మందికి పైగా ప్రజలు రోజుకు ₹ […]

WhatsApp Image 2024-05-17 at 7.12.35 PM Kakinada

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు…

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు ఎంపికయ్యారు. 2024-25 ఏడాదికి జరిగిన ఈ ఎన్నికల్లో అర్హులైన 980 మంది ఓటర్లకు గాను 680 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కె.వి. భద్రరావుకు 440 ఓట్లు రాగా, ప్రత్యర్థి సూదిన శ్రీనివాస్ కు 237 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్లు అనర్హత ఓట్లుగా పరిగణించారు. భద్రరావు 223 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భద్రరావు 2020 -21లో ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2023-24, 2024-25 లో మరో […]

first-time-voters-1 Political

యూ.పీ. లో మే 20న జరగనున్న ఐదో దశ లోక్‌సభ ఎన్నికలు…

ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో రాష్ట్రంలోని అమేథీ, రాయ్‌బరేలీ, లక్నో లోక్‌సభ నియోజకవర్గాలు విశేష దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమేథీలో స్మృతి ఇరానీ రెండోసారి ఎం.పీ. గా కాంగ్రెస్ అభ్యర్థి కే.ఎల్. శర్మపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా రాయ్‌బరేలీ నుంచి బీ.జే.పీ. అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. ముఖ్యంగా కేరళలోని వాయనాడ్‌లో ఓటింగ్ ముగిసిన కొద్దిసేపటికే రాయ్ […]