IMG-20231114-WA0006 Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన 14, 15 సర్కిల్స్ పరిధిలోని శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం, పండుగ సెలవుల నేపథ్యంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. కొన్నిచోట్ల బాణాసంచా వ్యర్ధాలు, చెత్త పేరుకు పోవడానికి గుర్తించారు. వెంటనే వీటిని […]

వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిష్టకు మూడోసారి పరీక్ష…!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టగా మారింది. వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి మూడో సారి బల పరీక్ష కాబోతోంది. ఎందుకంటే గత మూడు దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఆ నియోజక వర్గాన్ని కైవసం చేసుకోవటం, రెండు దఫాలుగా వైఎస్‌ఆర్‌సీపీకి ఎదురుదెబ్బలు తగలడమే. ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగోశ్వరరావు అక్కడ మరోసారి తెలుగుదేశాన్ని నెగ్గించాలనే సంకల్పంతో పావులుకదుపుతున్నారు. ఆయనకు జన సేన పార్టీ మండపేట ఇంచార్జి వేగుళ్ల లీలాకృష్ణ తోడయ్యారు. తెలుగుదేశం […]

IMG-20231030-WA0011 Political

మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి….

ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏ.ఐ.టీ.యూ.సీ. అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని పిఠాపురంలో ఉదయం స్థానిక సూర్య రాయ విజ్ఞానంద గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం సాక రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ హాజరయ్యారు. తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు సుమారు రెండు లక్షల పైగా ఉన్నారని […]