రాష్ట్ర ప్రయోజనాలపై షిండేతో సమావేశమయిన ఆంధ్రా సీ.ఎం. …
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక రంగం సహా వివిధ రంగాల్లో సహకారంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆదివారం ఆయన నివాసంలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం పురోగతి కోసం తమ రాష్ట్రాల మధ్య సహకారంపై ముఖ్యమంత్రులు చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భూసే, షిండే కుమారుడు, ఎం.పీ. శ్రీకాంత్ […]









