WhatsApp Image 2024-01-24 at 9.17.36 PM Political

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు, కొరియోగ్రాఫర్ చేరుక…

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎ న్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని […]