ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టే ఈ పోలవరం…
ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రం సుముఖంగానే ఉందని తెలిపారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులైన 1.6 లక్షల మందికి పునరావాసం కల్పించడం అనేది ప్రాజెక్టులో కీలకమైన విషయమని అన్నారు. దీనికోసం సుమారు రూ. 33వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవసరం అవుతుందన్నారు. […]
