భారత రాజ్యాంగం ప్రజలందరి హక్కు… -పిట్టా వరప్రసాద్-
కాకినాడ ఎలివెన్ పేట లో గల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలిత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెల 18 రోజుల్లో పూర్తి చేసారన్నారు.భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయము,స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలను […]
