OIP (15) Political

టీ.డీ.పీ పార్టీలోకి 80 మంది చేరుక…!!!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ యువగలం పాద యాత్ర చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో బాగా చేరువయ్యి ప్రజా ధారణ బాగా పెరింగింది. అందుకు నిదర్శనంగా రోజు రోజుకు టీ.డీ.పీ పార్టీలోకి యువకులు, వేరే పార్టీ నాయకులు చేరుతున్నారు. ప్రస్తుతం కాకునాడ జిల్లాకు చెందిన పిఠాపుర పట్టణంలో 1 మరియు 30 వార్డుల నుంచి బీ.జే.పీ. నుండి బోడపాటి అనురాధ కనకరాజు మిత్రబృందం, అంబేడ్కర్ యూత్ నుంచి 80 మంది […]

WhatsApp Image 2023-12-30 at 9.36.49 AM Exclusive

నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ వర్కర్లు…

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు గత 17 రోజులనుంచి నిరసన కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నారు. తాజాగా పిఠాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్ వాడీ వర్కర్లు నిరాహారదీక్షకు పూనుకున్నారు. తమకు కనీస వేతనం రూ. 26 వేలు చెయ్యాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరష్కారమయ్యేవరకు వెలకడుగు వేయ్యమని అంగన్వాడీ వర్కర్స్ […]

maxresdefault Political

పార్టీ మారనున్న పిఠాపురం ఎమ్మెల్యే…!!

మంగళగిరిలోని సెక్రటేరియట్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 1 విడుదల చేసేటువంటి మూడు వేల రూపాయల ఫించన్లపై ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు అందరూ ఎమ్మెల్యేలు హాజరుకాగ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరు కాకపోవడం విశేషంగా మారింది. అదీకాక మరి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

WhatsApp Image 2023-12-21 at 8.04.49 PM (1) Exclusive

పిఠాపురంలో అంగన్ వాడీల నిరసన…

అంగన్వాడి వర్కర్ల సమస్యలపై పది రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయినా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారందరూ చెవిలో పువ్వులు పెట్టుకొని పిఠాపురం లోని ఎం.ఆర్.ఓ. కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణనమే నెరవేర్చాలని తెలిపారు

WhatsApp Image 2023-12-08 at 6.27.26 PM Sport

ఆడుదాం ఆంద్ర పోష్టర్ ఆవిష్కరణలో పిఠాపురం ఎం.ఎల్.ఏ…

రాష్ట్ర యువతలో చైతన్యాన్ని , పోటీ తత్వాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినుత్నాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆడుదం ఆంద్ర అనే కార్యాక్రమాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో ఆడుదం ఆంద్ర కార్యాక్రమానికి సంబందించి పోష్టర్ ఆవిశ్కరణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత పోష్టర్ ను ఆవిశ్కరించిన అనంతరం ఆయన బాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశమని […]