OIP (43) Political

పార్టీ ముఖ్య నాయకులతో పవన్ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన తెలిపారు. ఆయన పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని… అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ […]

51c6d-actor-politician-pawan-kalyan Exclusive

పవన్ కల్యాణ్ తో ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వర్మకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ తో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ల టి.డి.పి. ఇంచార్జ్ సుజయ కృష్ణ రంగారావు , వర్మ సమావేశం అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడ కచ్చితంగా […]

WhatsApp Image 2024-03-20 at 10.01.35 AM Kakinada

మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా… -పవన్ కళ్యాన్-

పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి… విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని వెల్లడించారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి […]

WhatsApp Image 2024-03-20 at 9.26.02 AM Political

పిఠాపురం నుంచి వై.సీ.పీ. లోకి పలువురు చేరిక…

పిఠాపురం వైఎస్సార్సీపీ పార్టీలోకి పిఠాపురం నియోజక వర్గం నుంచి పలువురు చేరారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సంఘ నాయకుడు వేణుం నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు వర్తకులకు మాజీ ఎం.పీ. వంగా గీత పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… అత్యధిక మెజార్టీతో మళ్లీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన భాద్యత మన పైన ఉందని అన్నారు.

WhatsApp Image 2024-03-15 at 6.42.56 PM Trending News

స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-

సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి […]

OIP (9) Kakinada

పిఠాపురంలో గడపగడప కార్యక్రమం…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో యు. కత్తపల్లి లో గడపగడప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. వంగా గీత ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రంలో భాగంగా ఆమె ప్రతీ ఇంటిని సందర్శించారు. ఆమెను అందరూ సాదరంగా ఆహ్వానించారు. ప్రతీ ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం సంక్షేమ పథకాలతో కూడిన కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా […]

WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను […]

maxresdefault (9) Sport

పిఠాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం…!!!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజావారి కోటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను వర్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎం.ఎల్.ఏ. వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురంలో ప్రారంభించిన టోర్నమెంట్ పోటీల్లో 45 టీములు పాల్గొంటాయన్నారు. వాలీబాల్ ఆటగాళ్లకి పుట్టినిళ్లు పిఠాపురమన్నారు.

WhatsApp Image 2024-02-06 at 6.53.41 PM Political

జిల్లా ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు… కారణమిదే…

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్, ఎస్పీతో మాట్లాడుతూ… పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు […]

WhatsApp Image 2024-02-05 at 8.35.16 AM Political

వై.సీ.పీ. కి బిగ్ షాక్…

కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఆది వారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ వారందరికి షాలువాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎంతో అమాయకులు బలయ్యారని, రాష్ట్ర ప్రజలంతా ఆయన పాలనకు విసిగాపోయారని అన్నారు. ఇప్పడు ప్రజలంతా ఓటు అనే […]