జగ్గయ్య చేరువుపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు… -కేశవరపు అప్పలరాజు-
పిఠాపురం మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 257 జగ్గయ్య చెరువు ఇళ్ళ స్థలాల కోసం గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తాజాగా పారిశుధ్య కార్మికుల కోరుకుంటున్న జగ్గయ్య చేరువును ఆక్రమించేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. దానిపై కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అడ్డుకొని పారిశుధ్య కార్మికులకు నీడ కల్పించాలనీ కోరుతూ… వ్యవసాయ కూలీ సంఘం […]
