పాయకరావుపేట కార్యకర్తలతో నాగబాబు భేటీ…
బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నసంవత్సరాలయినా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించదన్నారు. కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే […]
