WhatsApp Image 2024-01-27 at 4.04.55 PM Exclusive

ప్రధానోపాధ్యాయుడి పెద్ద మనసుకు జోహార్…???

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పి. వెంకట రమణ శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులైన వెంకట రమణ తనకు వచ్చే ఒక నెల పింఛన్ సొమ్ము రూ.61,116 పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు డి.డి.ని తీసుకొచ్చారు. ఆయన పెద్దమనసును అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు. […]

WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని తెలిపారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు. శ్రీరామ నామ జపంతో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక […]

varma Political

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ ఘాటుగా స్పంధించారు. జనసేన పార్టీ అధినేత వర్థమాన సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జీవన విధానంపై ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్‌ ఇచ్చారు.

R Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుందని హేళన చేశారు. ఈ ప్యాకేజీ స్టార్‌కి మహిళలు అంటే అసలు గౌరవం లేదన్నారు. తాను పోటీ చేసిన నియోజకవర్గాలు భీమవరంతో, గాజువాకతో సంబంధంలేదని వ్యాఖ్యానించారు.