ఇరు రాష్ట్రాల పోలీస్ వలయం లో సాగర్ ప్రాజెక్ట్ ….
సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. 1600 ఏపి పోలీసులు సాగర్ డ్యాం వద్ద కు చేరుకున్నారు. అటు తెలంగాణ పోలీస్ బలగాలు కూడా సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్నారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని సమీక్షంచడానికి తెలంగాణ నీటి పారుదుల శాఖ సీ.ఎం.ఓ. కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ రానున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడే ఉన్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అన్నారు. సాగర్ […]
