ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్తాన్ వైఫల్యంపై రాజ్నాథ్ సింగ్ స్పందన…
ఉగ్రవాదాన్ని అరికట్టడం ఇస్లామాబాద్కు చేతకాదని పాకిస్థాన్ భావిస్తే భారత్ తన భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సహకరిస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఈ ప్రతిపాదనకు జోడిస్తూ భారత్ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగించవద్దని పాకిస్తాన్ను రక్షణ మంత్రి హెచ్చరించారు. ఎందుకంటే అది తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదం సాయంతో భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తే.. దాని పర్యవసానాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని పాక్ నియంత్రించాలి.. దానిని అదుపు చేయడం తమకు చేతకాదని పాకిస్థాన్ […]
