OIP (50) Odisha

ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తీర్పు వెళ్లడించిన సుప్రీం కోర్టు…

ఒరిస్సా రూరల్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఓ.ఆర్‌.హెచ్‌.డి.సి. రుణ మోసం కేసులో బారాబతి-కటక్ ఎమ్మెల్యే మహ్మద్ మోక్విమ్‌కు శిక్షను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే అతని నేరంపై స్టే విధించలేదు, వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే అతని ఆశలను ఎస్.సీ. నీరుగార్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతోపాటు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. 2022 సెప్టెంబర్ […]

_d2a6cd8e-1c20-11e7-aa2a-1591876ff7cf Viral

ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం…!!!

ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కేంద్రపరా జిల్లా అయిన రాజేంద్ర నగర్ గ్రామానికి చేందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే వారు మృతు చేందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. నివాసంలో తండ్రి సిదాం మండల్, తల్లి జయంతి మండల్, కుమారుడు పరిఖిత్ మృతి చెందినట్లు […]

BB1hIeBG Political

ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఆవిష్కర…

ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సంబల్‌పూర్‌లోని ఐ.ఐ.ఎం. యొక్క 400 కోట్ల శాశ్వత క్యాంపస్‌ను ప్రారంభించడంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్, రోడ్లు మరియు రైల్వేలు వంటి వివిధ రంగాలలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఆయన 2021లో ఐ.ఐ.ఎం. క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 18 ప్రాజెక్టులను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టుల వల్ల ఒడిశా యువతకు మేలు జరుగుతుందని, […]