ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు అప్ డేట్స్…
తూర్పు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనే దానిపై ఒడిశాలో అధికార బీ.జే.డీ., ప్రతిపక్ష బీ.జే.పీ. ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం… 147 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 62-80 సీట్లు వచ్చాయి. అంచనాల ప్రకారం… 2019లో 32.49% ఓట్లు సాధించిన బీ.జే.పీ. ఇప్పుడు దాదాపు 10% పెరిగి 42% ఓట్లను సాధించే అవకాశం ఉంది. ఐదు నుంచి ఎనిమిది సీట్లు, […]









