BB1k1TIL International

ఇస్లామోఫోబియా తీర్మానానికి దూరంగా భారత్…

ఇస్లామోఫోబియాపై యూ.ఎన్. జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రవేశపెట్టిన, చైనా సహ-స్పాన్సర్ చేసిన ముసాయిదా తీర్మానానికి భారతదేశం దూరంగా ఉంది. హిందూమతం, బౌద్ధం, సిక్కు మతాలకు వ్యతిరేకంగా మతపరమైన ఫోబియా వ్యాప్తి అరికట్టేందుకు, హింస మరియు వివక్షను ఎదుర్కొంటున్న ఇతర విశ్వాసాలు కూడా ఒక మతాన్ని మాత్రమే కాకుండా అన్ని మతాలను గుర్తించాలి భారత్ వాదించింది. భారతదేశం, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్ మరియు యూ.కే. తో సహా 115 దేశాలు అనుకూలంగా, వ్యతిరేకంగా ఏవీ ఓటు […]

WhatsApp Image 2024-01-29 at 7.05.22 PM Political

కొండ బాబు పై ద్వారంపూడి గట్టి కౌంటర్… !!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద చల్లడంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను మించిన వాళ్ళు లేరని విమర్శంచారు. కొండ బాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.తనపై ఆధారాలు లేని ఆరోపణలు […]

WhatsApp Image 2023-12-07 at 3.39.11 PM Kakinada

రైతు సమస్యలపై బీజే.పీ. ఉద్యమం…

మించౌంగ్ కారణంగా పంట నష్టపోయిన రైతులను మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి అన్యాయం చేస్తున్నారని బీ.జే.పీ. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో నిర్వహించిన క్రైస్తవ సభలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి మరోసారి క్రైస్తవుడు సీఎం అవ్వడానికి మీరంతా సహకరించాలని అనడం ఆయనకు తగదంటూ సూచించారు. అలాగే దేశంలో ఉన్న రైతు సమస్యలపై తమ పార్టీ జాతీయ స్థాయి ఉద్యమం చేస్తుందని […]

casualties-NCCC-Davao-City-mall-fire Exclusive

ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం… -60 మంది కాపాడిన అగ్నిమాపక సిబ్బంది-

ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్లో సెక్టార్ 3లో గల కిన్స్ ఫ్లోక్ హోటల్ అండ్ బ్యాంకెట్ హాల్ లో మ్యారేజ్ యానివర్సిరీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ బ్యాంకెట్ హాల్ లో మంటలు చెలరేగినట్లు అక్కడ స్తానికులు తెలిపారు. ఆ మంటలు గాలి తీవ్రకు 2, 3 ఫోర్ల వరకు మంటలు వ్యాపించినట్లు చెప్పారు. స్తానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న […]

WhatsApp Image 2023-12-01 at 1.49.10 PM Political

ఇరు రాష్ట్రాల పోలీస్ వలయం లో సాగర్ ప్రాజెక్ట్ ….

సాగర్ ప్రాజెక్ట్ పై ఏపి-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. 1600 ఏపి పోలీసులు సాగర్ డ్యాం వద్ద కు చేరుకున్నారు. అటు తెలంగాణ పోలీస్ బలగాలు కూడా సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్నారు. సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని సమీక్షంచడానికి తెలంగాణ నీటి పారుదుల శాఖ సీ.ఎం.ఓ. కార్యదర్శి స్మితా సబర్ ర్వాల్ రానున్నట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడే ఉన్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అన్నారు. సాగర్ […]