యువతి గొంతుకోసిన యువకుడు…!!!
ఏలూరు జిల్లాలో ధారుణ ఘటన జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి తర్వాత ప్రియుడు తన గొంతు కోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… సత్రంపాడులో 23 సంవత్సరాల రత్నా గ్రేస్, 23 సంవత్సరాల ఏసురత్నం స్నేహితులగా ఉన్నారు, కాగా ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని ఏసురత్నం కొంతకాలంగా వేదిస్తున్నాడు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఈనెల 26న రత్నా గ్రేస్కి వేరే యువకుడితో నిశ్చితార్థం అయ్యింది. దీనితో కోపానికి గురయిన యువకుడు కత్తితో రత్నా గ్రేస్ గొంతుకోసి హత్య చేసాడు. […]


