జిల్లా కలెక్టర్ వద్ద కిసాన్ మోర్చా ధర్నా…
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీ.జే..పీ. జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీ.జే..పీ. నాయకులు మాట్లాడుతూ… ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలోని పంటలు పొలాల్లో నీరు చేరి జలమయమయ్యాయి. అరటి, చెరుకు. తమలపాకు, తోటలు పూర్తిగా నేలకొరిగాయని పెట్టిన పెట్టుబడి నీట మునిగిందని రైతులు ఆవేధన వ్యక్తంచేసారు. క్రాఫ్ట్ లోను తీసుకున్న సమయంలో కట్టిన ఇన్సూరెన్స్ సైతం రైతులకు క్లైమ్ రాకపోవడం చాలా దారుణం […]
